ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాజీ సీఎం జగన్ క్రెడిట్ గురించి మాట్లాడడం విస్మయం అని విమర్శించారు. వైకాపా పాలనలో రాష్ట్రం కుప్పకూలిందని, విద్యుత్శాఖ సర్వనాశనం అయ్యిందని, 9 సార్లు ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.30,000 కోట్ల భారాన్ని వేసిన విషయాలు జగన్ గుర్తించాలి అన్నారు. రాష్ట్రాన్ని చోరీ చేసినవాడు ఇప్పుడు క్రెడిట్ చోరీపై మాట్లాడడం ప్రజలకు హాస్యం అనే వ్యాఖ్య చేశారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
