సంక్రాంతికి మరో 11 ప్రత్యేక రైళ్లు.

సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది.
జనవరి 7 నుంచి 12 వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.

ఈ ప్రత్యేక రైళ్లు ఈ మార్గాల్లో రాకపోకలు కొనసాగిస్తాయి:

  • కాకినాడ – వికారాబాద్
  • వికారాబాద్ – పార్వతీపురం
  • పార్వతీపురం – వికారాబాద్
  • పార్వతీపురం – కాకినాడ టౌన్
  • సికింద్రాబాద్ – పార్వతీపురం
  • కాకినాడ టౌన్ – వికారాబాద్

పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

WhatsApp Join Now
Youtube Subscribe