ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. G.O.RT. No.66 ను విడుదల చేస్తూ, రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా గోధుమ పిండిని కిలోకు రూ.20కే సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ పథకం జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకు గోధుమ పిండి అందుబాటులోకి రానుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

WhatsApp Join Now
Youtube Subscribe